- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గెలిస్తే ఒక్కొక్కరికి రూ.కోటి.. ఆటగాళ్లకు సీఎం బంపర్ ఆఫర్!
దిశ, వెబ్ డెస్క్: భారత హాకీ ఆటగాళ్లకు సీఎం బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రపంచ కప్ గెలిస్తే ఒక్కో ఆటగాడికి రూ.కోటి బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. హాకీ ప్రపంచ కప్ గెలిస్తే ఒక్కో ఆటగాడికి రూ.కోటి ఇస్తామని ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు. భువనేశ్వర్, రవుర్కెలా వేదికగా జనవరి 13న ప్రపంచకప్ ప్రారంభం కానుండగా సీఎం నవీన్ పట్నాయక్ హాకీ విలేజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ ఛాంపియన్గా నిలవాలని కాంక్షించారు. హాకీ ప్రపంచ కప్లో పాల్గొననున్న ఇండియా టీమ్కు అభినందనలు తెలిపారు. కాగా ఇటీవల రవుర్కెలాలో 15 ఎకరాల్లో రూ.146 కోట్లతో నిర్మిచిన హాకీ స్టేడియానికి గిరిజన ఉద్యమ నేత బిర్సా ముండా పేరు పెట్టారు. దేశంలో అతిపెద్ద హాకీ స్టేడియంగా ఇది నిలిచింది. 21 వేల సీటింగ్ కెపాసిటీ, ఆటగాళ్ల కోసం 225 గదులను నిర్మించారు. స్టేడియానికి చేరుకునేందుకు 30 బస్సులను అందుబాటులో ఉంచారు. ఈ స్టేడియంను నవీన్ పట్నాయక్ ఆరభించారు.
Also Read...