Asia Cup 2023: భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

by Disha Web Desk 2 |
Asia Cup 2023: భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
X

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తు్న్న ఆసియా కప్ ఆగష్టు 30 నుంచి జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యార్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బూమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణలతో కూడిన జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. అంతేకాదు.. సంజూ శాంసన్‌ను బ్యాకప్ ప్లేయర్‌గా ఎంపిక చేసింది. కాగా, ఈనెల 30న ఆసియా కప్ తొలి మ్యాచ్‌‌లో పాకిస్థాన్ జట్టు నేపాల్‌తో పోటీ పడనుంది.



Next Story

Most Viewed