ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

by Disha Web Desk 12 |
ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
X

దిశ, వెబ్‌డెస్క్: త్వరలో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వహించనున్నాడు. అలాగే ఆల్ రౌండర్ హార్ధీక్ పాండ్య వైస్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. కాగా రోహిత్ శర్మ తొలి మ్యాచ్‌కు దూరం కానున్నాడు. దీంతో మొదటి వన్డేలో హర్ధిక్ పాండ్యా కెప్టెన్సీ చేయనున్నాడు. ఈ వన్డే టీంలో జయదేవ్ ఉనద్కత్ తిరిగి తీసుకున్నారు.

ఆస్ట్రేలియాతో వన్డే ఆడనున్న భారత జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (WK), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, మొహమ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనద్కత్.


Next Story

Most Viewed