- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఫుట్బాల్ మైదానంలో బొమ్మల వర్షం
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: ఫుట్బాల్ గ్రౌండ్లో బొమ్మల వర్షం కురిసింది. ప్లేయర్లు మ్యాచ్ అపిన కొద్దిసేపటికే బొమ్మలతో గ్రౌండ్ పూర్తిగా నిండిపోయింది. వివరాల్లోకి వెళితే.. టర్కిష్ ఫుట్బాల్ క్లబ్ బెసిక్టాస్ మద్దతుదారులు భూకంపాల వల్ల ప్రభావితమైన పిల్లలకు విరాళం ఇవ్వడానికి ఓ మ్యాచ్ నిర్వహించారు. ఈ క్రమంలో అంటాల్యాస్పోర్తో జరిగిన మ్యాచ్లో పిచ్పై వేలకొద్దీ మృదువైన బొమ్మలను మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానులు విసిరారు.
మ్యాచ్ ప్రారంభం అయిన 4 నిమిషాల 17 సెకన్ల తర్వాత మ్యాచ్ ను పాజ్ చేశారు. తీరా అభిమానులు విసిరిన బొమ్మలను చూస్తే గ్రౌండ్ మొత్తం నిండి ఉన్నాయి. దీనికి సంబంధించిన పొటోలను వారు ఆన్ లైన్ లో పెట్టారు. కాగా ఈ నెల 6న సంభవించిన భారీ భూకంపంలో టర్కీ, సిరియాలో కలిపి 50 వేలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పొయారు.
Next Story