ఉప్పల్ స్టేడియం ఆధునీకరణకు రూ.117 కోట్ల నిధులు

by Disha Web Desk 1 |
ఉప్పల్ స్టేడియం ఆధునీకరణకు రూ.117 కోట్ల నిధులు
X

దిశ, వెబ్ డెస్క్: ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్ వేదికగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంకు బీసీసీఐ చోటు కల్పించింది. అయితే, స్టేడియంలో పలు సౌకర్యాలపై అనేక ఫిర్యాదులు రావడంతో స్టేడియంకు అధునీకరించేందకు ఇటీవలే బడ్జెట్ లో నిధులు కేటాయించారు. డ్రెస్సింగ్ రూం, స్టాండ్స్, చైర్స్, స్టేడియం రూఫ్ వంటి సౌకర్యాలు మెరుగుపరిచేందుకు రూ.117.17 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed