- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఉపాధిహామీ పనుల్లో మనమే ముందంజలో ఉన్నామని మంత్రి పేర్కొన్నారు. శుక్రవారం సిరిసిల్లలో హరితహారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితోపాటు ఆయన పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ ఒక్కరోజే 1.15 లక్షల మొక్కలు నాటామన్నారు. ఇంతటి సంక్షోభంలో కూడా సంక్షేమం ఆగలేదని, రైతులందరికీ రుణాలు మాఫీ చేశాం.. మొన్ననే రైతుబంధు డబ్బులు జమ చేశామని మంత్రి అన్నారు. ఇంటింటికొక మొక్కను నాటి.. దానిని కాపాడాలని కేటీఆర్ సూచించారు.
Next Story