అందులో మనమే ఫస్ట్: కేటీఆర్

by  |
అందులో మనమే ఫస్ట్: కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్: ఉపాధిహామీ పనుల్లో మనమే ముందంజలో ఉన్నామని మంత్రి పేర్కొన్నారు. శుక్రవారం సిరిసిల్లలో హరితహారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితోపాటు ఆయన పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ ఒక్కరోజే 1.15 లక్షల మొక్కలు నాటామన్నారు. ఇంతటి సంక్షోభంలో కూడా సంక్షేమం ఆగలేదని, రైతులందరికీ రుణాలు మాఫీ చేశాం.. మొన్ననే రైతుబంధు డబ్బులు జమ చేశామని మంత్రి అన్నారు. ఇంటింటికొక మొక్కను నాటి.. దానిని కాపాడాలని కేటీఆర్ సూచించారు.



Next Story

Most Viewed