- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ స్వైర విహారం చేస్తున్న నేపథ్యంలో వివిధ జిల్లాల్లో నిర్వహించాల్సిన స్పందన కార్యక్రమాలను కలెక్టర్లు రద్దు చేస్తున్నట్లు సమాచారం. స్పందన కార్యక్రమం నిర్వహించడం ద్వారా కరోనా వైరస్ విస్తరించేందుకు అవకాశం కల్పించకుండా చర్యలు తీసుకుంటున్నారు. చిత్తూరు, అనంతపురం, గుంటూరు, కృష్ణా జాల్లాల కలెక్టర్లు ఈ మేరకు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇతర జిల్లాల్లో ప్రజలు నేరుగా అధికారులను కలువకుండా వినతులు ఆయా విభాగాల్లో అందించేలా చర్యలు చేపట్టారు.
Next Story