- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
లక్నో: కరోనా మహమ్మారి బారిన పడ్డ సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్ ఆరోగ్యం విషమంగా ఉన్నది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో ఆక్సిజన్ సపోర్టుపై చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఎస్పీ నేత ఆజం ఖాన్ ఆరోగ్య విషమంగా ఉందని చికిత్సనందిస్తున్న మేదాంత హాస్పిటల్ వెల్లడించింది. భూ ఆక్రమణ, ఇతర నేరాల్లో ఆజం ఖాన్, ఆయన కుమారుడు అబ్దుల్లా ఖాన్లు సీతాపూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. వీరిరువురికి కరోనా పాజిటివ్ అని తేలగానే మే 9న సీతాపూర్ జైలు నుంచి మేదాంత హాస్పిటల్కు తరలించారు.
Next Story