శుభవార్త చెప్పిన వాతావరణశాఖ

by  |
శుభవార్త చెప్పిన వాతావరణశాఖ
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఓ పక్క కరోనాతో మరో పక్క అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న జనానికి వాతావరణశాఖ ఓ శుభవార్త చెప్పింది. జూన్ 1న కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని పేర్కొన్నది. అదేవిధంగా ఉపరితల ద్రోణి ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో ఇదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని కూడా తెలిపింది.



Next Story

Most Viewed