- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఈ నెల 20న విపక్ష పార్టీ నేతలతో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కీలక భేటీ నిర్వహించనున్నారు. వర్చువల్గా నిర్వహించనున్న ఈ భేటీలో 3 రాష్ట్రాల సీఎంలు పాల్గొననున్నారు. తమిళనాడు సీఎంతో పాటు మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ సీఎంలు ఈ భేటీలో పాల్గొననున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు గత కొద్దిరోజులుగా కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా వరుసగా విపక్ష నేతలతో సమావేశాలు నిర్వహిస్తోంది.
- Tags
- maharastha
Next Story