- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: 44 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వానికి స్పృహ లేకుండా పోయిందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. రైతుల పట్ల బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని తెలిపారు. క్రూడాయిల్ ధర తగ్గినా పెట్రోల్ ధరలు పెంచారని ఆమె ఆరోపించారు. రూ.19లక్షల కోట్లు జనం జేబుల నుంచి కేంద్రం వసూలు చేసిందని పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
Next Story