- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి కన్న తండ్రినే హత్యచేశాడు. వివరాల్లోకి వెళితే.. రుద్రూర్ మండలం అంబం గ్రామానికి చెందిన గుంజురు గంగారం (58), గంగాధర్ అనే వీరిద్దరూ తండ్రీకొడుకులు. అయితే గతకొంత కాలంగా ఆస్తి, ఇతర విషయాలకు సంబంధించి వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి పశువులపాకలో గంగారాం నిద్రిస్తుండగా కొడుకు గంగాధర్ కర్రతో అతడిని తీవ్రంగా కొట్టాడు. దీంతో అతను(గంగారాం) అక్కడికక్కడే మృతి చెందాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Next Story