- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లాలోని మాచర్లలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న తల్లినే కసాయి కొడుకు దారుణంగా హతమార్చాడు. మాచర్లలోని 5వ వార్డులో నివాసం ఉంటోన్న గండ్రకోట లీలావతి (76)ని… ఆమె కొడుకు రామకృష్ణ, అర్థరాత్రి గొంతు కోసి చంపేశాడు. దీనిపై సమాచారం అందడంతో..కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కోసం ఘటన జరిగిన ఇంటి చుట్టూ పాజిటివ్ కేసులు ఉండటంతో అక్కడకు వెళ్ళేందుకు పోలీసులు జంకుతున్నారు.
Next Story