- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఓ విషాదం చోటు చేసుకుంది. తల్లి మరణించిన కొద్దిసేపటికే ఆమె కొడుకు మృతిచెందాడు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని ఎస్.కోట గౌరీశంకర్ కాలనీలో కాసులమ్మ మహిళ శుక్రవారం మృతిచెందింది. కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె కొడుకు కూడా అదే ఇంట్లో మృతిచెందాడు. అయితే, కరోనా సోకి వారిద్దరూ మృతిచెంది ఉంటారన్న భయంతో ఎవరు కూడా ఆ ఇంటిలోకి వెళ్లడంలేదు. దీంతో వారి మృతదేహాలు ఆ ఇంట్లో రాత్రి నుంచి అక్కడే ఉన్నాయి.
Next Story