- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, గోదావరిఖని : మానవత్వం మరిచిన కుటుంబ సభ్యులు తండ్రిని ఇంటి నుండి గెంటి వేసిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని తిలక్ నగర్లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. శేషాల ఓదేలు అర్జీ-1 పరిధిలోని ఒకటవ గనిలో ట్రామర్గా పని చేసి ఐదు సంవత్సరాల కిందట తన ఉద్యోగాన్ని డిపెండెంట్ ద్వారా కుమారుడికి ఇచ్చాడు. అప్పటి నుండి గోదావరిఖనిలోని తిలక్ నగర్లో కూతుళ్లతో కలిసి నివసిస్తున్నారు.
అయితే, గత కొన్ని సంవత్సరాలుగా తన ఆరోగ్యం సహకరించకపోవడం పక్షవాతం రావడంతో అనారోగ్య కారణాలు ఎదుర్కొంటున్నాడు. దీంతో కొడుకు, కూతుళ్లు కలిసి ఓదెలును ఇంటి నుంచి గెంటి వేయడంతో కాలనీవాసులు చేరదీసి ఆదరిస్తున్నారు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సింగరేణిలో పనిచేసి తన ఉద్యోగాన్ని కుమారుడికి ఇప్పించినా కనికరం చూపకపోవడంపై కుటుంబ సభ్యుల తీరుపై పలువురు మండిపడుతున్నారు.
Next Story