- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: అప్పుల్లో వైసీపీ ప్రభుత్వం ముందుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. చిత్తూరు జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వం ఇళ్ల స్థలాల కొనుగోలులో అవినీతి జరిగిందన్నారు. గతంలో చంద్రబాబు చేసిన అవినీతిని వైసీపీ బయటపెట్టలేకపోయిందన్నారు. వైసీపీ ప్రభుత్వం తీరు చంద్రబాబును కాపాడే విధంగా ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నిధులు ఇస్తే తామే ఇచ్చినట్టు ప్రభుత్వం చెప్పుకుంటోందని సోము వీర్రాజు మండిపడ్డారు.
Next Story