- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
నిత్యం పర్యాటకులతో కళకళలాడే థాయ్లాండ్ నెత్తురోడింది. ఓ సైనికుడు తుపాకీని జనాలపైకి ఎక్కిపెడుతూ పిట్టలా కాల్చాడు. ఘటనలో 17 మంది దుర్మరణం చెందారు. ఖోరత్లో ఓ షాపింగ్ మాల్ వద్ద తిరుగుతూ కనిపించిన వారిపై కాల్పులు జరిపాడు. ఆ సైనికుడు బైక్పై తిరుగుతూ కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. కాగా, ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు కూడా మరణించారు. అనేక మందికి గాయాలు కాగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. కాల్పులు జరిపిన సైనికుడిని జక్రాఫాంత్ తోమాగా గుర్తించారు.
Next Story