- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: గుంటూరు జిల్లాలో విగ్రహం ధ్వంసం చేశారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారంపై ఎస్పీ విశాల్ గున్నీ స్పష్టత ఇచ్చారు. నరసరావుపేటలో సరస్వతి విగ్రహాన్ని ఎవరూ ధ్వసం చేయాలని తెలిపారు. కొందరు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, పూర్తి విషయం ఏమిటో తెలుసుకోకుండా సోషల్ మీడియాలో వార్తలను ఫార్వర్డ్ చేస్తున్నారన్నారు. అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కుల, మతాలను రెచ్చగొడితే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.
Next Story