- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: వివాదాస్పద సోషల్ యాక్టివిస్ట్ రెహానా ఫాతిమా శనివారం కొచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇటీవల తన అర్ధ నగ్న శరీరంపై తన పిల్లలతో బొమ్మలు గీయించి, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది వివాదాస్పదం కావడంతో ఆమెపై కేసు కూడా నమోదు అయింది. సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే ముందస్తు బెయిలు మంజూరుకు సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఆమె శనివారం పోలీసుల ఎదుట లొంగిపోయింది.
Next Story