- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: యూపీలో ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఆరేళ్ల పాపను కిడ్నాప్ చేసి.. ఆపై అత్యాచారం చేశాడు ఓ కామాంధుడు. ఈ ఘటన హాపూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల దృష్టి మళ్లించేందుకు పాపకు సంబంధించిన దుస్తులను మహమూద్పూర్లో పడేశాడు. అంతేకాకుండ పాప పేరు మీద సూసైడ్ నోట్ కూడా రాశాడు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. పాప సమాచారం తెలిపితే రూ.50వేల రివార్డ్ను ప్రకటించారు. దీంతో నిందితుడుని పోలీసులు పట్టుకున్నారు.
Next Story