ఆరేళ్ల బాలికపై అత్యాచారం

by  |
ఆరేళ్ల బాలికపై అత్యాచారం
X

దిశ, వెబ్ డెస్క్: యూపీలో ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఆరేళ్ల పాపను కిడ్నాప్ చేసి.. ఆపై అత్యాచారం చేశాడు ఓ కామాంధుడు. ఈ ఘటన హాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల దృష్టి మళ్లించేందుకు పాపకు సంబంధించిన దుస్తులను మహమూద్‌పూర్‌లో పడేశాడు. అంతేకాకుండ పాప పేరు మీద సూసైడ్ నోట్ కూడా రాశాడు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. పాప సమాచారం తెలిపితే రూ.50వేల రివార్డ్‌ను ప్రకటించారు. దీంతో నిందితుడుని పోలీసులు పట్టుకున్నారు.

Next Story

Most Viewed