- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుంటూరు జిల్లాలో విషాదం… ఆరుగురు విద్యార్థులు మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడులో విషాదం చోటుచేసుకుంది. కృష్ణానదిలో ఆరుగురు వేద పాఠశాల విద్యార్థులు మృతి చెందారు. ఆరుగురు మృతదేహాలను సహాయకబృందాలు వెలికితీశాయి. స్నానానికి దిగి ప్రమాదవశాత్తు నదిలో పడినట్లు తెలుస్తోంది. విద్యార్థులందా ఇతర రాష్ట్రాల నుంచి వేదాలు అభ్యసించడానికి వచ్చిన వారిగా పోలీసులు గుర్తించారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడులో విషాదం చోటుచేసుకుంది. కృష్ణానదిలో ఆరుగురు వేద పాఠశాల విద్యార్థులు మృతి చెందారు. ఆరుగురు మృతదేహాలను సహాయకబృందాలు వెలికితీశాయి. స్నానానికి దిగి ప్రమాదవశాత్తు నదిలో పడినట్లు తెలుస్తోంది. విద్యార్థులందా ఇతర రాష్ట్రాల నుంచి వేదాలు అభ్యసించడానికి వచ్చిన వారిగా పోలీసులు గుర్తించారు.
Next Story






