- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సిరిసిల్ల : కరోనాకు ఓ ఉన్నతాధికారి బలయ్యాడు. సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆర్.అంజయ్య కరోనా బారిన పడి మంగళవారం మృతి చెందారు. పది రోజుల కిందట ఆయనకు కరోనా పాజిటివ్ నిర్దారణ కాగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో ఇవాళ మధ్యాహ్నం మరణించారు. ఆయన మృతి పట్ల సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Next Story