- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: సింగరేణిలో నేటితో కార్మికుల ఆందోళన ముగియనున్నది. బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు 72 గంటల సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో గురువారం నుంచి సింగరేణి కార్మికులు సమ్మె చేస్తున్న విషయం విధితమే. అయితే ఈ సమ్మెకు జాతీయ కార్మిక సంఘాలతోపాటు ప్రాంతీయ కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. దీంతో సింగరేణి వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
Next Story