- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నిజామాబాద్: జిల్లాలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటన ఇందల్వాయి మండలం రాంపూర్లో చోటుచేసుకుంది.గ్రామ సమీపంలోని వాగులో మంగళవారం ఉదయం మూడు ట్రాక్టర్లు, ఓ టిప్పర్లో ఇసుక తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితులు శ్రీను, గణేష్, లక్ష్మణ్, శ్రీనివాస్, సంతోష్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ నరేందర్ రెడ్డి తెలిపారు.
Tags: sand, tractors, siege, idalvai, crime, nizamabad
Next Story