- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ సిద్దిపేట: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను చండీగఢ్లోని రాజ్ భవన్లో బుధవారం సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అంతే కాకుండా ఆయనకు ఓంతో కూడిన మెమొంటో అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ గారిని కోమరవెళ్లి మల్లన్న స్వామి దర్శనానికి ఆహ్వానించగా తప్పకుండా వస్తానని దత్తాత్రేయ మాట ఇచ్చారని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
Next Story