హర్యానా గవర్నర్‌ను కలసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు..

by  |
హర్యానా గవర్నర్‌ను కలసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు..
X

దిశ సిద్దిపేట: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ‌ను చండీగఢ్‌లోని రాజ్ భవన్‌లో బుధవారం సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అంతే కాకుండా ఆయనకు ఓం‌తో కూడిన మెమొంటో అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ గారిని కోమరవెళ్లి మల్లన్న స్వామి దర్శనానికి ఆహ్వానించగా తప్పకుండా వస్తానని దత్తాత్రేయ మాట ఇచ్చారని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

Next Story

Most Viewed