- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: అందాల భామ శృతిహాసన్ లాక్డౌన్లో సైతం తన ఖాతాలో రెండు విజయాలను వేసుకుంది. మాస్ మహారాజ రవితేజ ‘క్రాక్’, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్సాబ్’ సినిమాల విజయంతో ముందుకు దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్తో ‘సలార్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్, శృతిల కీలక సన్నివేశాలను గోదావరిఖనిలో చిత్రీకరించారు. ఈ విషయంపై దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రభాస్ లపై ప్రశంసల జల్లు కురింపించింది.
ప్రభాస్ ఎనర్జీ లెవల్స్ ఓ రేంజ్లో ఉన్నాయని, తను సెట్లో అందరితో కలిసిపోయే విధానం చాలా బాగా నచ్చిందని తెలిపింది. అంతేకాకుండా దర్శకుడు ప్రశాంత్ నీల్ తనకు కావాల్సిన ఆవుట్ పుట్ కోసం చాలా కష్టపడుతారని, సీన్ పర్ఫెక్షన్ కోసం నీట్గా కమ్యూనికేట్ చేస్తారని తెలిపారు. ఈ సినిమా వచ్చే సంవత్సరం ఏప్రిల్లో ప్రేక్షకుల ముందకు తీసుకువచ్చేందుకు దర్శక, నిర్మాతలు సన్నహాలు చేస్తున్నారు.