స్విమ్స్​ కొవిడ్ ల్యాబ్‌కు రూ.25లక్షల విరాళం

by  |
స్విమ్స్​ కొవిడ్ ల్యాబ్‌కు రూ.25లక్షల విరాళం
X

దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లా శ్రీసిటీ ఎండీ సన్నారెడ్డి రవీంద్ర విరాళం ఇచ్చారు. స్విమ్స్ ​కొవిడ్ ​ల్యాబ్ అభివృద్ధికి రూ.25లక్షల విరాళం అందించారు. తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలో ఆదివారం ఉద‌యం చెక్కును టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

Next Story