- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మధిర: ఖమ్మం జిల్లా మధిర మండలంలోని ఇల్లూరు గ్రామ పంచాయతీలో ఎనిమిది మంది వార్డు మెంబర్లకు కలెక్టర్ కర్ణన్ మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గ్రామంలో జరిగే ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో పాల్గొనలేదనే కారణంతో మండలంలోని గ్రామ పంచాయతీకి చెందిన మరికొంతమంది వార్డు మెంబర్లకు గత రెండు రోజుల క్రితం షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.
Next Story