ఆర్టీసీ బస్సులో.. ప్రయాణికులకు కరెంట్ షాక్

by  |
ఆర్టీసీ బస్సులో.. ప్రయాణికులకు కరెంట్ షాక్
X

దిశ, వెబ్‌డెస్క్ : నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులో షాట్ సర్క్యూట్ చోటుచేసుకుంది. విద్యత్ వైర్లు ఆర్టీసీ బస్సుకు తగిలి షార్ట్ సర్క్యూట్ అయ్యింది. ఈ ప్రమాదంలో నరసమ్మ అనే మహిళ మృతి చెందింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆర్టీసీ బస్సు కల్వకుర్తి నుంచి అచ్చంపేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో బస్సులో 23 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై విచారిస్తున్నారు.


Next Story

Most Viewed