- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు ఉత్కంఠంగా కొనసాగుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆధిక్యం సాధించిన అధికార టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు హుజురాబాద్ మండల ఓట్ల లెక్కింపులో ఊహించని షాక్ తగిలింది. హుజురాబాద్ తొలి రౌండ్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 166 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. టీఆర్ఎస్కు 4444, బీజేపీకి 4610, కాంగ్రెస్కు 119 ఓట్లు పోల్ అయ్యాయి. తొలిరౌండ్లో మొత్తం 9173 ఓట్లు నమోదు అయ్యాయి.
Next Story