- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, సినిమా: యాక్ట్రెస్, మోడల్ షెర్లిన్ చోప్రా అడల్డ్ ఫిల్మ్ రాకెట్ కేసులో రాజ్ కుంద్రాపై సంచలన ఆరోపణలు చేసింది. ఈ కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ ముందు స్టేట్మెంట్ ఇచ్చిన షెర్లిన్.. రాజ్ తనతో సెక్సువల్గా మిస్ బిహేవ్ చేశాడని చెప్పింది. ఓ ప్రాజెక్ట్ కోసం మార్చి 27, 2019లో బిజినెస్ మీటింగ్ జరిగిందని తెలిపింది. ఆ తర్వాత ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇంటికి వచ్చిన రాజ్.. తాను ప్రతిఘటించినప్పటికీ కిస్ చేశాడని తెలిపింది. ఇదంతా తనకు ఇష్టం లేదని బిజినెస్ను బిజినెస్గానే చూడాలని, ఇలా అడ్వాంటేజ్ తీసుకోకూడదని చెప్పానని పోలీసులకు వివరించింది. అయితే ఇంట్లో శిల్పా శెట్టితో రిలేషన్ కాంప్లికేట్గా ఉందని, స్ట్రెస్ ఫీల్ అవుతున్నానని చెప్పాడని.. ఆ సందర్భంలో తన నుంచి తప్పించుకునేందుకు భయంతో తనను నెట్టేసి వాష్ రూమ్కు వెళ్లిపోయానని చెప్పింది. కాగా షెర్లిన్ 2021 ఏప్రిల్లో రాజ్ కుంద్రాపై సెక్సువల్ అసాల్ట్ కేసు పెట్టింది.