- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో : నిరుద్యోగులకు అండగా నిలిచి వారిలో భరోసా నింపేందుకు ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్షకు షర్మిల పూనుకున్నారు. అందులో భాగంగా 3వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆమె పర్యటించనున్నారు. గంభీరావుపేట మండలం, వట్టిమల్ల గ్రామానికి చెందిన మహేశ్ యాదవ్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఈ నేపథ్యంలో షర్మిల వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చనున్నారు. అనంతరం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరాహారదీక్ష చేపట్టనున్నారు. కాగా ఇటీవల మంత్రి కేటీఆర్ పై విమర్శలు చేసిన వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల తాజాగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లా పర్యటన చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story