- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: ఉమ్మడి రాష్ట్రంలో రవాణాశాఖ మంత్రిగా ఆర్టీసీని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాను అని చెప్పుకునే దొరకు.. సీఎం పదవిలో ఉండి ఆర్టీసీని నష్టాల బారినుంచి గట్టెక్కించడం మాత్రం చేతకావడం లేదని వైఎస్సార్తెలంగాణ పార్టీ చీఫ్షర్మిల గురువారం ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. ఇప్పుడు ఆర్టీసీని గాడిన పెట్టేందుకంటూ ఇష్టారాజ్యంగా చార్జీల పెంపునకు తయారయ్యాడని మండిపడ్డారు. ఇప్పటికే రెండుసార్లు చార్జీలు పెంచిన దొర, మూడో సారి పెంచేందుకు రెడీ అయ్యారని ఎద్దేవా చేశారు. నష్టాల డ్రామా ఎందుకాడుతున్నాడోనని సెటైర్లు వేశారు. ఆర్టీసీని అనుచరులకు అప్పగించేందుకే ఈ డ్రామా ఆడుతున్నట్లు చెప్పొచ్చు కదా అంటూ ఎద్దేవా చేశారు.
Next Story