- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, చేవెళ్ల: శంకర్పల్లి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి స్వామి నాయక్పై చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. శంకర్పల్లిలో ఎన్నో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా.. టౌన్ ప్లానింగ్ అధికారి అటు వైపు చూసిన దాఖలాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు కూడా హాజరుకావడం లేదని.. ఫిర్యాదులు చేసినా కూడా పట్టించుకున్న పాపాన పోవడం లేదన్నారు. ఇక నుంచి అనుమతులను అతిక్రమించి నిర్మాణాలు చేపట్టినా, అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టినా.. 2019 మున్సిపల్ చట్టం ప్రకారం ఎలాంటి నోటీసులు లేకుండా ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్ సిబ్బంది కూల్చివేస్తారని హెచ్చరించారు.
Next Story