- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద పొటెత్తుతోంది. దాని తీవ్రకు నగరంలో ఇప్పటికే పలువురు గల్లంతైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కార్లు, ద్విచక్రవాహనాలు కూడా వరదలో కొట్టుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే శంషాబాద్ ఏయిర్ పోర్టు ప్రహరీ గోడ కూలిపోయింది.
గొల్లపల్లి వైపు వరద ప్రవాహం వెళుతుండటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఇతరులు ఎవరూ ఏయిర్ పోర్టులోకి అక్రమంగా ప్రవేశించకుండా ఉండేందుకు సీఐఎస్ఎఫ్ బలగాలను అధికారులు పహారా కోసం పెట్టారు.
Next Story