లక్నోకు తొలి విమానం

by  |
లక్నోకు తొలి విమానం
X

దిశ, రంగారెడ్డి: లాక్‌డౌన్ కారణంగా మూతపడిన ఎయిర్ పోర్టులు సోమవారం నుంచి తెరచుకోనున్నాయి. ఈనేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి తొలి ఫ్లైట్ యూపీలోని లక్నోకు సోమవారం ఉదయం 5 గంటలకు బయలుదేరనుంది. అలాగే ముంబై నుంచి స్పైస్ జెట్‌కు చెందిన ఎస్జీ 308 ఫ్లైట్ సోమవారం ఉదయం 8 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనుందని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.



Next Story

Most Viewed