- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, రంగారెడ్డి: లాక్డౌన్ కారణంగా మూతపడిన ఎయిర్ పోర్టులు సోమవారం నుంచి తెరచుకోనున్నాయి. ఈనేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తొలి ఫ్లైట్ యూపీలోని లక్నోకు సోమవారం ఉదయం 5 గంటలకు బయలుదేరనుంది. అలాగే ముంబై నుంచి స్పైస్ జెట్కు చెందిన ఎస్జీ 308 ఫ్లైట్ సోమవారం ఉదయం 8 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనుందని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.
Next Story