నేటి నుంచి ఆ కార్యక్రమం ప్రారంభం

by  |
నేటి నుంచి ఆ కార్యక్రమం ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై దుర్గ గుడిలో శాకంబరి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు మూడురోజులపాటు కొనసాగనున్నాయి. వివధ రకాలైన కూరగాయలు, పండ్లతో అమ్మవారికి అలంకరణ చేయనున్నారు. శాకంబరిదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. రోజుకు 6 వేల మంది భక్తులు దర్శించుకునేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు.

Next Story

Most Viewed