- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై దుర్గ గుడిలో శాకంబరి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు మూడురోజులపాటు కొనసాగనున్నాయి. వివధ రకాలైన కూరగాయలు, పండ్లతో అమ్మవారికి అలంకరణ చేయనున్నారు. శాకంబరిదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. రోజుకు 6 వేల మంది భక్తులు దర్శించుకునేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు.
Next Story