- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఎన్ని చట్టాలు వచ్చినా కానీ మహిళలపై దాడులు ఆగడం లేదు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరినీ వదలడం లేదు కామాంధులు. సైదాబాద్ చిన్నారి ఘటన మరవకముందే హైదరాబాద్లో మరో దారుణం చోటు చేసుకుంది. గంజాయి మత్తులో నాలుగేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజేంద్రనగర్ శివారులో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే.. రాజేంద్రనగర్ శివారులో నాలుగేళ్ల చిన్నారు ఆడుకుంటూ ఉండగా మత్తులో ఉన్న వ్యక్తి చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి లైంగిక దాడి చేశాడు. చిన్నారికి రక్త స్రావం కావడంతో తల్లి గుర్తించి అక్కడే ఉన్న అతన్ని నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.
Next Story