- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్: కడప జిల్లా మైలవరం మండల కేంద్రంలో ఏడు సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది. మైలవరంలో వి ఆర్ ఏ గా విధులు నిర్వహిస్తున్న నాగ మునయ్య అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలి తల్లి మైలవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తన కూతురుకి మాయమాటలు చెప్పి స్థానిక రామాలయ ఆవరణంలో నిందితుడు అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. తల్లి ఫిర్యాదుతో ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు మైలవరం ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. నిందితుడిని అదుపులోనికి తీసుకొని విచారిస్తామని డీఎస్పీ నాగరాజు మీడియాకు తెలిపారు.
Next Story