- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మిర్యాలగూడ: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ భారీగా పాజిటివ్ కేసులు పెరుగుతుండంతో ప్రజల్లో తీవ్ర భయాందోళన మొదలైంది. తాజాగా గడిచిన 24 గంటల్లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ మూలంగా ఇవాళ ఒకరు మృతిచెందారు. ఈ విషయాన్ని జిల్లా వైద్యాధికారులు నిర్దారించారు. కాగా పాజిటివ్ వచ్చిన వారితో ఎవరెవరు సన్నిహితంగా మెలిగారో అన్న విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
Next Story