- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సెన్సార్ బోర్డు గురువారం షాక్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యాచార ఘటన ఆధారంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘దిశ ఎన్ కౌంటర్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై అటు దిశ తల్లిదండ్రులు, నిందితుల కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో న్యాయస్థానం కూడా సినిమా విడుదలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. దీంతో సినిమా విడుదలపై అనుమానాలు నెలకొన్నాయి. తాజాగా సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు నో చెప్పింది. దీంతో ఈ సినిమాను రివిజన్ కమిటీ ముందుకు వెళ్లనుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా విడుదల అవ్వడం కష్టమే అని వార్తలు వినిపిస్తున్నాయి.
Next Story