- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎఫ్ఐఆర్లో భార్గవ్రామ్ కుటుంబం మొత్తాన్ని పోలీసులు చేర్చారు. కిడ్నాప్ తతాంగంలో భార్గవ్ ఫ్యామిలీ కూడా సాయం చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే ఎఫ్ఐఆర్లో భార్గవ్ పేరెంట్స్, తమ్ముడు చంద్రహాస్, బావమరిది భూమా జగత్ విఖ్యాత్ పేర్లను ఎక్కించారు. అయితే, కిడ్నాప్ ప్లాన్ నుంచి నిందితులు పారిపోయే వరకు.. వీరి హస్తం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణంలో విచారణను ముమ్మరం చేశారు. అయితే, ఇదే కేసులో అరెస్ట్ అయిన భూమా అఖిల ప్రియ కస్టడీ పూర్తి చేసుకొని.. 14 రోజుల పాటు చంచల్గూడ జైలులో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే.
Next Story