- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్ హథ్రాస్ హత్యాచార ఘటనపై గ్రామ పెద్దలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో బాధితురాలు, ప్రధాన నిందితుడు చాలాకాలంగా ఫోన్లో సంప్రదింపులు జరిపారని చెప్పారు. వారి సన్నిహిత సంబంధాలతో కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారని అన్నారు. బాలికకు నిందితుడే సెల్ఫోన్ ఇచ్చాడని, కుటుంబ సభ్యులే బాధితురాలిపై దాడి చేశారని ఆరోపించారు. నిందితులంతా నార్కో పరీక్షకు సిద్ధంగా ఉన్నారన్నారు. బాధితురాలికి నిందితుడితో సంబంధం ఉందని, దీన్ని బాధితురాలి కుటుంబం సహించలేదన్నారు. బాలికను కలిసేందుకు నిందితుడు రాగా.. కుటుంబ సభ్యులు ఆమెపై దాడిచేశారని ఆరోపించారు.
Next Story