- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ప్రముఖ సీనియర్ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వరరావు మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఇరు తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్లు పొత్తూరు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలు నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మట్లాడుతూ.. పత్రికా, సామాజిక సేవా రంగాల్లో ఆయన చేసిన కృషిని, అందించిన సేవలను కొనియాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ పొత్తూరి అందించిన నైతిక మద్దతును కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.
Tags: Senior journalist Pothuri venkateshwara rao, dies, mourning, cm jagan,kcr, etala rajendar, vijayasaireddy
Next Story