- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో ఆయన శనివారం రాత్రి హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. గతకొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న వీహెచ్.. ఆ కారణంగానే అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఆసుపత్రిలో చేరిన వీహెచ్ కు వైద్యులు కొన్ని పరీక్షలు చేసినట్లు సమాచారం. ఆయన పరిస్థితి కొంచెం విషమంగానే ఉందని తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు వీహెచ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా.. ఇటీవలే వీ హనుమంతరావు కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం ఇంకా అందాల్సి ఉంది.
Next Story