- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, సినిమా : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, డైరెక్టర్ సెల్వరాఘవన్ కాంబినేషన్లో వచ్చిన ‘పుదుపేట్టై’ 15 ఏళ్లు పూర్తిచేసుకుంది. గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కిన సినిమా 2006లో బిగ్గెస్ట్ హిట్గా నిలవగా, ధనుష్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ స్పెషల్ అకేషన్ను ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటుండగా.. డైరెక్టర్ సెల్వ అభిమానులకు బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అందజేశాడు. ట్విట్టర్లో ‘పుదుపేట్టై’ పోస్టర్ రిలీజ్ చేసిన ఏస్ ఫిల్మ్ మేకర్.. ఈ జర్నీ కంటిన్యూ అవుతుందంటూ సీక్వెల్పై హింట్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో కొక్కు కుమార్ క్యారెక్టర్ ప్లే చేసిన ధనుష్.. లక్షలాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించాడం విశేషం. కాగా ఈ సినిమా విజయం సాధించినప్పటి నుంచి సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్.. ఇప్పుడు సెల్వరాఘవన్ ట్వీట్తో ఆనందంలో మునిగితేలుతున్నారు.
https://twitter.com/selvaraghavan/status/1397448887560904704?s=20