ప్రాణం తీసిన సెల్ఫీ మోజు

by  |
ప్రాణం తీసిన సెల్ఫీ మోజు
X

దిశ, వెబ్‎డెస్క్: సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తూ ఓ యువకుడు నీటిలో గల్లంతయ్యాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నిజాంసాగర్ ప్రాజెక్టు దగ్గర ఓ యువకుడు సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తూ నీటిలో జారిపడ్డారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యువకుడు లింగంపేట్మ మండలం రాంపూర్‎కు చెందిన రాములుగా గుర్తించారు.


Next Story

Most Viewed