- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తూ ఓ యువకుడు నీటిలో గల్లంతయ్యాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నిజాంసాగర్ ప్రాజెక్టు దగ్గర ఓ యువకుడు సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తూ నీటిలో జారిపడ్డారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యువకుడు లింగంపేట్మ మండలం రాంపూర్కు చెందిన రాములుగా గుర్తించారు.
Next Story