- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, పరకాల: పరకాల నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ మండల కమిటీల నియామకం ఇటీవలే పూర్తి చేసుకోవడం జరిగింది. క్షేత్రస్థాయిలో పటిష్ట నిర్మాణం కోసం అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకుపోయే విధంగా అనుబంధ సంఘాలను ఏర్పరుచుకోవడం జరుగుతోంది. అందులో భాగంగానే ఆదివారం పరకాల మండలం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి సోషల్ మీడియా, టీఆర్ఎస్ మహిళ సంఘాలకు అధ్యక్ష కార్యదర్శులను ప్రకటించారు.
సోషల్ మీడియా అధ్యక్షుడిగా చిలువేరు రాఘవ (వెంకటాపురం), కార్యదర్శిగా తూముల ప్రవీణ్ (నాగారం) లతో పాటు టీఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలిగా నకీర్త రాజమ్మ(నాగారం), కార్యదర్శిగా బొజ్జమ అశ్విని (వెల్లంపల్లి)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. తమ ఎన్నిక సహకరించిన గ్రామ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, మండల అధ్యక్షులకు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.
- Tags
- Latest News