- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నాంపల్లి నియోజకవర్గంలో కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం
by Disha Web Desk 11 |
X
దిశ,కార్వాన్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా నాంపల్లి నియోజకవర్గంలో సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి శుక్రవారం ఉదయం ప్రచారం నిర్వహించారు. మల్లేపల్లి ,ఆసిఫ్ నగర్ డివిజన్ల లోని పలు బస్తీలలో పర్యటించారు. ప్రజలు దారిపొడవునా నీరాజనం తెలుపగా, బస్తీల్లో మహిళలు అడుగడుగునా మంగళ హారతులతో స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున మహిళలు, కార్యకర్తలు, తరలివచ్చి జై జై లు కొడుతూ వాహనాల పై ప్రచారంలో పాల్గొన్నారు. మరో వైపు చిన్నారులు సైతం కిషన్ రెడ్డి పై పూల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో రాహుల్ చంద్ర,పవన్ కుమార్, బుజెందర్, మహిళలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Next Story