- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జాతీయ స్థాయి కవి సమ్మేళనానికి నామాల రవీంద్ర సూరి ఎంపిక
by Sridhar Babu |
<p>దిశ, సూర్యాపేట : జాతీయ స్థాయి కవి సమ్మేళనానికి నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి చెందిన నామాల రవీంద్ర సూరి ఎంపికయ్యాడు. తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో తేజ సాహితీ సేవా సంస్థ 15 సంవత్సరాల వేడుకల్లో భాగంగా మే 8, 9 తేదీల్లో జూమ్ మీటింగ్ ద్వారా కవితా పఠనం గావించడానికి ఈ సమ్మేళనాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమ ప్రారంభ సభకు ఆ సంస్థ వ్యవస్థాపకులు పోరెడ్డి రంగయ్య, తెలంగాణ భాషా సాంస్కృతిక సంచాలకులు మామిడి […]</p>

X
దిశ, సూర్యాపేట : జాతీయ స్థాయి కవి సమ్మేళనానికి నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి చెందిన నామాల రవీంద్ర సూరి ఎంపికయ్యాడు. తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో తేజ సాహితీ సేవా సంస్థ 15 సంవత్సరాల వేడుకల్లో భాగంగా మే 8, 9 తేదీల్లో జూమ్ మీటింగ్ ద్వారా కవితా పఠనం గావించడానికి ఈ సమ్మేళనాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమ ప్రారంభ సభకు ఆ సంస్థ వ్యవస్థాపకులు పోరెడ్డి రంగయ్య, తెలంగాణ భాషా సాంస్కృతిక సంచాలకులు మామిడి హరికృష్ణ, రమణాచారి, సుద్దాల అశోక్ తేజ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని నామాల రవీంద్ర సూరి తెలిపారు.
Next Story






