- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సూర్యాపేట : జాతీయ స్థాయి కవి సమ్మేళనానికి నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి చెందిన నామాల రవీంద్ర సూరి ఎంపికయ్యాడు. తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో తేజ సాహితీ సేవా సంస్థ 15 సంవత్సరాల వేడుకల్లో భాగంగా మే 8, 9 తేదీల్లో జూమ్ మీటింగ్ ద్వారా కవితా పఠనం గావించడానికి ఈ సమ్మేళనాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమ ప్రారంభ సభకు ఆ సంస్థ వ్యవస్థాపకులు పోరెడ్డి రంగయ్య, తెలంగాణ భాషా సాంస్కృతిక సంచాలకులు మామిడి హరికృష్ణ, రమణాచారి, సుద్దాల అశోక్ తేజ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని నామాల రవీంద్ర సూరి తెలిపారు.
Next Story